E-Paper
Advertisement

Srilanka Boats Enter India : భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ శ్రీలంక బోట్లు

Srilanka Boats Enter India : భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ శ్రీలంక బోట్లు
Advertisement

Sri Lanka Boats Enter India : భారతీయ సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడిన రెండు శ్రీలంక ఫిషింగ్ బోట్లను ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బంది పట్టుకున్నారు. శ్రీలంక ఫిషింగ్ బోట్లతో పాటు భారతీయ EEZలో ఫిషింగ్ చేస్తున్న 11 మందిని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం కాకినాడకు ఎస్కార్ట్ చేసింది. శ్రీలంక ఫిషింగ్ బోట్లు నవంబర్ 10న కళింగపట్నం నుండి 175 NMల దూరంలో పట్టుకున్నారు.

చెల్లుబాటు అయ్యే లైసెన్సులు, పత్రాలు లేకుండా SL ఫిషింగ్ ఓడల ద్వారా భారతీయ సముద్ర జలాల్లో చేపలు పట్టడం మొదలుపెట్టారు. 1981 , MZI చట్టం భారతీయ EEZలో విదేశీ నౌకలు చేపలు పట్టడం, వేటాడటం నేరంగా పరిగణిస్తారు. నిందితులను కాకినాడలో మెరైన్ పోలీస్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, కస్టమ్స్ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులంతా సంయుక్తంగా విచారిస్తున్నారు. తదుపరి చర్యల కోసం మత్స్యకార బోట్లు, సిబ్బందిని ….. మెరైన్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, మెరైన్ పోలీసులకు అప్పగిస్తారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×