E-Paper
Advertisement

BREAKING NEWS : సోనియాగాంధీకి అస్వస్థత.. హాస్పిటల్‌లో చేరిక..

BREAKING NEWS : సోనియాగాంధీకి అస్వస్థత.. హాస్పిటల్‌లో చేరిక..
Advertisement

BREAKING NEWS : కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటుండగా.. సడెన్‌గా సోనియా ఆరోగ్యం క్షీణించింది. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. విషయం తెలియగానే హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖవిందర్ సింగ్ ఆసుపత్రికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సమచారం అందించారు.

ఇటీవల సోనియా గాంధీ తరుచూ జబ్బు పడుతున్నారు. గత ఫిబ్రవరిలోనూ ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్ రావడంతో ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో చికిత్స పొందారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×