E-Paper
Advertisement

Sonia Gandhi: ఆసుపత్రిలో సోనియాగాంధీ.. ఏం జరిగిందంటూ నేతలు, కార్యకర్తలు ఆరా

Sonia Gandhi: ఆసుపత్రిలో సోనియాగాంధీ.. ఏం జరిగిందంటూ నేతలు, కార్యకర్తలు ఆరా
Advertisement

Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రికి చికిత్సల కోసం అక్కడికి వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని ఓ న్యూస్ ఏజెన్సీ తెలియజేసింది.  పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లారా? లేకుంటే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా? అనేది ఇంకా తెలియాల్సివుంది.

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చేరారు. 79 ఏళ్ల రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరడం ఇది మూడోసారి. ప్రస్తుతం ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

గత మార్చిలో శ్వాసకోశ, దీర్ఘకాలిక దగ్గు వంటి సమస్యలతో సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆమె చేరారు. ఆ సమయంలో వాయు కాలుష్యం, శీతాకాల పరిస్థితుల వల్లే ఆస్తమా తీవ్రమైనట్టు వైద్యులు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. దాదాపు వారం రోజులపాటు ఆమె అక్కడే గడిపిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అధినేత్రి ఆరోగ్యం గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.  దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×