E-Paper
Advertisement

Flight: విమానంలో పనిచేయని ఏసీ.. ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత..

Flight: విమానంలో పనిచేయని ఏసీ.. ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత..
Advertisement

Flight

Mumbai-Mauritius Flight: ముంబై విమానాశ్రయం నుంచి మారిషస్ కు వెళ్లాల్సిన ఓ విమానంలో ప్రయాణికులకు ఇబ్బందికర పరిస్థతి తలెత్తింది. అందులో ఏసీ పని పని చేయకపోవడంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా వృద్దులు, చిన్నారులు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొన్నారు.

Advertisement

మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి ఎంకే 749 విమానం ఈ తెల్లవారు జామున 4:30గంటలకు మారిషస్ బయల్దేరాల్సి ఉంది. 3.45 గంటల నుంచి ప్రయాణికులందరిని ఎక్కించారు. అయితే టేకాఫ్ చేస్తుండగా ఇంజిన్ లో సమస్య ఏర్పడింది.దీంతో ఆ విమానాన్ని రన్ వే పైనే ఉంచారు. కానీ, ప్రయాణికులను మాత్రం కిందకు దిగేందుకు అనుమతించలేదు. దాదాపు 5గంటల పాటు వారు అందులోనే ఉండాల్సి వచ్చింది.

ఆ సమయంలో విమానంలో ఏసీ పని చేయకపోవడం శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడిన వానిని వెంటనే కిందకు దించి చికిత్స అందించినట్లు తోటి ప్రయాణికులు మీడియాకు తెలియజేశారు. అయితే ప్రస్తుతం విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు కాన, ఎయిర్ మారిషస్ గానీ ఎలాంటి ప్రనకటన చేయలేదు.

Advertisement

 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×