E-Paper
Advertisement

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్‌తో జోడో యాత్రలో ప్రియాంకా గాంధీ ఫ్యామిలీ..

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్‌తో జోడో యాత్రలో ప్రియాంకా గాంధీ ఫ్యామిలీ..
Advertisement

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర మధ్యప్రదేశ్​లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ రాహుల్​తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ప్రియాంక, రాహుల్​ కలిసి నడుస్తున్న ఫొటోలను కాంగ్రెస్​ తన ట్విట్టర్​ లో పోస్ట్​ చేసింది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్​ నేత సచిన్​ పైలట్​ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.

భారత్​ జోడోయాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్​లోకి ప్రవేశించడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​ కార్యకర్తలు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని బోదర్లి గ్రామానికి చేరుకున్నారు. ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన రాహుల్..​ దేశంలో వ్యాప్తి చెందుతున్న విద్వేషం, హింస, భయాందోళనలకు వ్యతిరేకంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కన్యాకుమారి నుంచి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో తీసుకుని భారత్​ జోడో యాత్రను ప్రారంభించానని..ఈ మువ్వెనెల జెండాను శ్రీనగర్​ కు చేరుకోకుండా ఎవరూ ఆపలేరన్నారు. ఈ యాత్రలో సీనియర్​ నేతలు కమల్ నాథ్​, దిగ్విజయ్​ సింగ్​ పాల్గొన్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×