E-Paper
Advertisement

Freebies: పెరుగుతున్న ఉచిత పథకాలు.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

Freebies: పెరుగుతున్న ఉచిత పథకాలు.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
Advertisement

Freebies: ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఎన్నికలు వస్తున్నాయంటే.. ఉచిత పథకాల హామీలు ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ.. మేనిఫెస్టోలో చెప్పిన ఉచిత హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ఉచిత పథకాల పేరుతో జరుగుతున్న పోటాపోటీ రాజకీయాలపై ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలతో జేబులకు భరోసా ఇవ్వడం కాకుండా ప్రజలను శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉచితాలను అమలు చేయడం వ్యయప్రాధాన్యతలను తగ్గించుకోడమే అవుతుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా భారత మండపంలో ఎన్ హెచ్ఆర్సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దీర్ఘ కాలంలో దాని ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చజరగాల్సి ఉందన్నారు. ఉచిత రాజకీయాలు చేయడమంటే కేవలం వ్యయ ప్రాధాన్యతలను వక్రీకరించడమే అవుతుందన్నారు. దిగ్గజ ఆర్థిక నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. ఉచితాలనేవి స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని, ప్రాథమిక సూత్రాన్ని బలహీన పరుస్తాయన్నారు. అమృత్ కాల్ సమయంలోనే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా 75వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగ్ దీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×