E-Paper
Advertisement
Bird Flu: వేగంగా వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రంలో గుడ్లు, చికెన్ విక్రయాలపై నిషేధం
PM Modi: టెర్రరిస్ట్ గ్రూపు పీఎఫ్ఐతో కాంగ్రెస్ చేతులు కలిపింది: ప్రధాని మోదీ

PM Modi: టెర్రరిస్ట్ గ్రూపు పీఎఫ్ఐతో కాంగ్రెస్ చేతులు కలిపింది: ప్రధాని మోదీ

PM Modi: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బుజ్జగింపు రాజకీయాల కోసం రాహుల్ ఆరాటపడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బెళగావిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ..ఓటు బ్యాంకు కోసమే దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను రాయించిందని అన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై రాహుల్ మాట్లాడటం లేదని ఆరోపించారు. గతంలో రాజులు, మహరాజులు పేదల భూములను ఆక్రమించారని రాహుల్ […]

Drugs Sized: గుజరాత్ తీరంలో రూ.602  కోట్లు డ్రగ్స్ సీజ్.. 14 మంది పాకిస్థానీయులు అరెస్ట్..
RSS Chief Mohan Bhagawat: రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Actor Sahil Khan arrest: అడ్డంగా దొరికిపోయిన నటుడు, ఎందుకు?
Smriti Irani Nomination: నేడు నామినేషన్ దాఖలు చేయనున్న స్మృతి ఇరానీ
Arvinder Singh Lovely: ఇంకా నా వల్ల కాదు.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి లవ్లీ రాజీనామా..
Repolling In Outer Manipur: ఔటర్ మణిపూర్‌లోని ఆ ఆరు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్.. ఎప్పుడంటే..?

Repolling In Outer Manipur: ఔటర్ మణిపూర్‌లోని ఆ ఆరు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్.. ఎప్పుడంటే..?

Lok Sabha Elections 2024 Repolling In Manipur: ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 30న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 26న ఈ ఆరు పోలింగ్ స్టేషన్లలో నాలుగింటిలో ఓటింగ్ పూర్తికాకముందే గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను డ్యామేజ్ చేయడం, ఒక పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎం పనిచేయకపోవడం, బెదిరింపుల కారణంగా మరోచోట ఓటింగ్ పూర్తి కాకపోవడంతో రీపోలింగ్ అనివార్యమైంది. ఉఖ్రుల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని నాలుగు పోలింగ్ స్టేషన్‌లు, ఉఖ్రుల్‌లోని […]

Vande Metro Train: జూలై నుంచే దేశంలో మొట్టమొదటి వందే మెట్రో రైలు..
Priyanka Gandhi: ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ప్రియాంక గాంధీ
Ayush Ministry: అలాంటి.. ఔషధ తయారీదారులపై చర్యలు తప్పవు : ఆయుష్ మంత్రిత్వ శాఖ

Ayush Ministry: అలాంటి.. ఔషధ తయారీదారులపై చర్యలు తప్పవు : ఆయుష్ మంత్రిత్వ శాఖ

Ayush Ministry: వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఇటీవల సుప్రీంకోర్టు పతంజలిపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశంలోని ఆయుర్వేద ఔషధ తయారీదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి మందుల తయారీదారులు తమ ఉత్పత్తుల ప్రకటనల్లో కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. లేబులింగ్ విషయంలోనూ ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అంతే కాకుండా […]

Food Inflation: త్వరలో..ఆహార వస్తువుల ధరల తగ్గుదల: ఆర్థిక మంత్రిత్వ శాఖ
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉంది.. ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
Mamata Banerjee: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గాయం..

Big Stories

Advertisement
×