E-Paper
Advertisement

Opposition walks out of Lok Sabha: నీట్‌పై చర్చకు నిరాకరణ.. లోక్‌సభ నుంచి విపక్షాల వాకౌట్

Opposition walks out of Lok Sabha: నీట్‌పై చర్చకు నిరాకరణ.. లోక్‌సభ నుంచి విపక్షాల వాకౌట్
Advertisement

Opposition walks out of Lok Sabha(Telugu breaking news): నీట్ ప్రశ్నపత్నం లీక్ అంశంపై లోక్ సభ దద్దరిల్లుతోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే గందరగోళం నెలకొంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ మేరకు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంపై చర్చించాలని లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లాను రాహుల్ గాంధీ కోరారు. నీట్ అంశంపై చర్చకు స్పీకర్ నిరాకరణతో లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి.

ప్రస్తుత సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లేవని, వాయిదా తీర్మానాలను తీసుకోవడం కుదరదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చిద్దామని స్పీకర్ అన్నారు. అయితే నీట్ విద్యార్థులకు పార్లమెంట్ నుంచి భరోసా కల్పించాలని రాహుల్ గాంధీ అన్నారు.

Advertisement

ధన్యవాదాల తీర్మానం తర్వాత నీట్ వ్యవహారంపై చర్చించాలని రాహుల్ కోరారు. అయితే నోటిసు ఇస్తే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని స్పీకర్ వెల్లడంచారు. ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రతిపక్షాలు వినకుండా నీట్ అంశంపై చర్చించాలని పట్టుబట్టాయి. చివరికి స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×