E-Paper
Advertisement

Nitin Gadkari: స్టేజ్‌పై మాట్లాడుతూనే.. స్పృహ తప్పి పడిపోయిన కేంద్రమంత్రి.. (వీడియో)

Nitin Gadkari: స్టేజ్‌పై మాట్లాడుతూనే.. స్పృహ తప్పి పడిపోయిన కేంద్రమంత్రి.. (వీడియో)
Advertisement

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ గడ్కరీ స్పృహ కోల్పోయారు. యవత్మాల్‌ వాశిమ్ లోక్ సభ స్థానం నుంచి కూటమి తరపున సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన రాజశ్రీ పోటీ చేస్తున్నారు. అయితే ఆమె తరపున గడ్కరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

స్పృహ తప్పి పడిపోయిన నితిన్ గడ్కరీని అక్కడ ఉన్న నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న గడ్కరీ విపరీతమైన ఎండ ఉక్కపోత కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Advertisement

నాగ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి గడ్కరీ పదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారి కూడా అక్కడి నుంచే గడ్కరీ ఎన్నికల బరిలో దిగారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×