E-Paper
Advertisement

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం
Advertisement

Mumbai times tower: ముంబైలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఏడు అంతస్తుల టైమ్స్ టవర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం ఆరున్నరకు ఒక్కసారిగా మంటలు చెలరేగా యి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి.

నాలుగుపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నది అధికారులు మాట. ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. 14 అంతస్తుల ఈ భవనం వెనుక భాగంలోని మూడు- ఏడు అంతస్తుల మధ్య మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: కోల్‌కతా హత్యాచార ఘటన.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు!

ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతం కమలా మిల్స్ కాంపౌండ్. ఐదేళ్లలో ఇక్కడ అగ్నిప్రమాదాలు జరగడం ఇది మూడోసారి. పేరుకే భారీ ఎత్తున భవనాలు, అధికారులు ఎప్పుడూ తనిఖీలు చేసిన సందర్భం లేదని అంటున్నారు మహారాష్ట్ర నిర్మాణ సేన నేత సందీప్ దేశ్‌పాండే. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వీటిని స్థానిక ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని అంటున్నారు.

Advertisement

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×