E-Paper
Advertisement

Morbi Bridge మోర్బీ బ్రిడ్జ్ కేసులో.. ఉన్నతాధికారి సస్పెండ్..

Morbi Bridge మోర్బీ బ్రిడ్జ్ కేసులో.. ఉన్నతాధికారి సస్పెండ్..
Advertisement

Morbi Bridge Updates : మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటన కేసులో ఓ ప్రభుత్వ ఉన్నతాధికారిపై వేటు పడింది. మోర్బీ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్‌సిన్హ్ జాలాను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మోర్బీ బ్రిడ్జ్ (Morbi Bridge) పునర్ని ర్మాణ కాంట్రాక్టు అప్పగింత తదితర అంశాల్లో జాలా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సుమారు 15ఏళ్ల పాటు మోర్బీ బ్రిడ్జ్ పునర్నిర్మాణ మరియు నిర్వహణ కాంట్రుక్టును ఒరెవా సంస్థకు అప్పగించారు. అయితే బ్రిటీష్ కాలం నాటి ఈ కేబుల్ బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనితీరును మోర్బీ మున్సిపాలిటీ సరిగ్గా పరిశీలించలేదు.

Advertisement

మోర్బీ బ్రిడ్జ్ పున:ప్రారంభించే ముందు మోర్బీ మున్సిపాలిటీ సేఫ్టీ సర్టిఫికేట్ జారీ చేయాల్సి ఉంది. మోర్బీ మున్సిపాలిటీకి ఎలాంటి సమాచారం అందించకుండా ఒరెవా సంస్థ కేబుల్ బ్రిడ్జ్‌ను ప్రజలు వెళ్లడానికి ఓపెన్ చేసింది.

మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటనలో ఇప్పటివరకు సుమారు 135 మందికి పైగా మృతి చెందారు. ఈ కేసులో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఉన్నతాధికారి సస్పెండ్ అయ్యారు. మృతి చెందిన వారిలో చిన్నపిల్లలు, మహిళలే అధికంగా ఉండటం హృదయవిదారకరం.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×