E-Paper
Advertisement

Massive Fire Breaks: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం

Massive Fire Breaks: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం
Advertisement

Massive Fire Breaks out In A Power Distribution Company In Raipur’s Kota Area: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాయ్ పూర్ లోని కోటా ప్రాంతలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల కంపెనీలో శుక్రవారం మధ్యాహ్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సబ్ స్టేషన్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు కాలి పోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా మంటలు ఎగిసి పడటంతో ఆ చుట్టు ప్రక్కల ప్రదేశం అంతా నల్లటి పొగతో కమ్మేసింది.

Also Read: కేవలం రూ.425తోనే గోవా టూర్.. ఎలాగంటే..

Advertisement

చుట్టు ప్రక్కల ఉన్నవారు పోలీసులకు సమాచారాన్ని అందించడంతో హూటా హూటినా సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంధి మంటలను అదుపు చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం విద్యుత్ సబ్ స్టేషన్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు కాలి పోతున్నాయి.

దీంతో అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే సబ్ స్టేషన్ చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్ళలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×