E-Paper
Advertisement

Kerala court : చిన్నారిపై అత్యాచారం.. చిల్డ్ర‌న్స్ డే రోజు దోషికి మరణశిక్ష!

Kerala court : అయిదేళ్ల చిన్నిరిపై అత్యాచారం చేసిన దోషికి కేరళ కోర్టు చిల్డ్ర‌న్స్ డే రోజున మరణ శిక్ష విధించింది.

Kerala court : చిన్నారిపై అత్యాచారం.. చిల్డ్ర‌న్స్ డే రోజు దోషికి మరణశిక్ష!
Advertisement

Kerala court : అయిదేళ్ల చిన్నిరిపై అత్యాచారం చేసిన దోషికి కేరళ కోర్టు చిల్డ్ర‌న్స్ డే రోజున మరణ శిక్ష విధించింది.

కేరళలోని అలువ ప్రాంతంలో కొందరు కూలీలు ఉపాధి కోసం బీహార్ నుంచి వలస వచ్చి నివాసముంటున్నారు. వారిలో ఒకరికి అయిదేళ్ల కూతరు ఉంది. ఆ పాప రెండు రోజులుగా కనబడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

విచారణ మొదలుపెట్టిన పోలీసులు.. సీసీటీవి ఆధారంగా అష్వాక్ ఆలమ్ అనే వ్యక్తిని అనుమానించి అరెస్టు చేశారు. అతను కూడా బీహార్ నుంచి వలస వచ్చిన కూలీనే. పోలీసులు అతడిని గట్టిగా ప్రశ్నించగా.. పాప ఆచూకీ తెలిసింది. కొద్ది దూరంలో ఒక స్థానిక మార్కెట్‌ వద్ద ఉన్న డంపింగ్‌ యార్డులో చెత్త, బుడదలో పాప మృతదేహం లభించింది.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. పాపను అత్యాచారం చేసి.. ఆ తరువాత గొంతు నులిమి హత్య చేశారు. దీంతో పోలీసులు అష్వాక్ ఆలమ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేరళ పోక్సో కోర్టు విచారణ జరిపి.. వంద రోజుల తరువాత అంటే చిల్డ్ర‌న్స్ డే రోజున దోషికి మరణశిక్ష విధించింది. అత్యాచారం చేయడమే కాకుండా.. హత్య కూడా చేయడంతో దోషి మరణ శిక్షకు అర్హుడని సంచలన తీర్పు చెప్పింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×