E-Paper
Advertisement

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ లో భారీ ఆపరేషన్.. జైషే మొహమ్మద్ టాప్ కమాండర్లు హతం

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ లో భారీ ఆపరేషన్.. జైషే మొహమ్మద్ టాప్ కమాండర్లు హతం
Advertisement

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ కిష్త్వార్ లోని చత్రూ ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. చత్రూ ప్రాంతంలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు నక్కి వున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్న భద్రత బలగాలు అనుమానించాయి. జమ్మూ కశ్మీర్ ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా చేసేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇద్దరు ముష్కరులు మృతి

కిష్త్వార్‌ ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై… పై చేయి సాధించాయి. భద్రతా బలగాలు ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేశాయి. చత్రూలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు అగ్ర ఉగ్రవాద కమాండర్లను హతం అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున భారత సైన్యం జరిపిన కాల్పుల్లో జైషే మొహమ్మద్ కమాండర్ ఉగ్రవాది సైఫుల్లా హతమయ్యాడు. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులకు భారీ ఆపరేషన్ విజయవంతం అయినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గత 15 రోజులుగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×