E-Paper
Advertisement

Chhattisgarh Encounter: మావోలకు మరో దెబ్బ.. చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

Chhattisgarh Encounter: మావోలకు మరో దెబ్బ.. చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
Advertisement

Chhattisgarh Encounter: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. కనీసం రెండు వారాలకు ఒక ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ముఖ్యంగా కీలక నేతలు మృతి చెందుతున్నారు.

లేటెస్ట్‌గా శనివారం ఉదయం 8 గంటలకు బస్తర్ రీజన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది ఈ ఘటనలో నలుగురు మావోలు మృతి చెందారు. కాంకేర్ జిల్లా-నారాయణపూర్ జిల్లాల మధ్యనున్న ఉత్తర అంబుజ్‌మద్ ప్రాంతంలో మావోలు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది.

Advertisement

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్-స్పెషల్ టాస్క్ ఫోర్సు బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. దీంతో మావోయిస్టులకు- భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ జాయింట్ ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్టు వెల్లడించారు అధికారులు. ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గాలింపు మొదలుపెట్టారు.

చత్తీస్‌గఢ్‌‌లోని బస్తర్ రీజన్‌ మావోయిస్టులకు కంచుకోటగా చెబుతారు. ఆ ప్రాంతంలోకి ఎవరెళ్లినా తిరిగి రావడం కష్టమని చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే బలగాలు  హడలిపోవాల్సిందే. ఇదంతా 20 ఏళ్ల కిందట మాట.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×