E-Paper
Advertisement

Manipur : అదుపు తప్పిన శాంతి భద్రతలు.. సామాన్యులపై కాల్పులు..

Manipur : మణిపుర్‌లో మరోసారి శాంతి భద్రతలు అదుపు తప్పాయి. మయన్మార్‌ సరిహద్దులో ఉన్న మోరే నగరంలో మిలిటెంట్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలీసు కమాండోలపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీస్ కమోండోలు, ముగ్గురు BSF జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Manipur :  అదుపు తప్పిన శాంతి భద్రతలు.. సామాన్యులపై కాల్పులు..
Advertisement

Manipur : మణిపుర్‌లో మరోసారి శాంతి భద్రతలు అదుపు తప్పాయి. మయన్మార్‌ సరిహద్దులో ఉన్న మోరే నగరంలో మిలిటెంట్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలీసు కమాండోలపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీస్ కమోండోలు, ముగ్గురు BSF జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

నిన్నటి నుంచి మణిపుర్‌లో పరిస్తితులు అదుపు తప్పాయి. థౌబాల్‌ జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో సామాన్య పౌరులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల దుస్తులు వేసుకొని వచ్చి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. నిన్న సామాన్య ప్రజానికంపై దాడి చేసిన మిలటెంట్లు.. ఇవాళ ఏకంగా భద్రతా బలగాలను టార్గెట్ చేశారు. ఈ ఘటనతో థౌబాల్‌, ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ, కాక్చింగ్‌, బిష్ణుపుర్‌ జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×