E-Paper
Advertisement

Yamuna Drowned: యమునలో ముగ్గురి మునక.. ఒకరు గల్లంతు

Yamuna Drowned: యమునలో ముగ్గురి మునక.. ఒకరు గల్లంతు
Advertisement
Three teenagers drown in Yamuna in Delhi one missing

Three teenagers drown in Yamuna in Delhi one missing: టెన్త్ క్లాస్ విద్యార్థులు ముగ్గురు ఢిల్లీలోని బురారీ వద్ద యమునా నదిలో మునిగిపోయారు. మరొకరు గల్లంతయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 15-17 ఏళ్ల వయసున్న స్నేహితులు నలుగురు యమునలో స్నానం చేసేందుకు వెళ్లారు. తమ పిల్లలు ఎంతకూ తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు అన్ని దిక్కులా గాలించారు.

యమునా నది తీరంలో వారి దుస్తులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారితో పాటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. రెస్క్యూబోట్‌తో ఓ బృందం నదిలో గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నాలుగో విద్యార్థి ఆచూకీ తెలియాల్సి ఉంది. గాలింపు కొనసాగుతోంది. గత జూలై 22న ఇదే ప్రాంతంలో నలుగురు యమునా నదిలో స్నానానికి వెళ్లి మునిగిపోయారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×