E-Paper
Advertisement

CM Yogi Meets Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ తో సీఎం యోగి భేటీ.. యూపీలో బీజేపీ వైఫల్యాలపై ఆరా

CM Yogi Meets Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ తో సీఎం యోగి భేటీ.. యూపీలో బీజేపీ వైఫల్యాలపై ఆరా
Advertisement

మణిపూర్ శాంతిభద్రతలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా అక్కడ శాంతిని నెలకొల్పడంలో విఫలం చెందారని పరోక్షంగా కేంద్రప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ప్రజా సేవలో వినయంగా వ్యవహరించాలని సూచించారు.

Advertisement

బీజేపీకి కంచుకోటగా ఉన్న యూపీలో 80 ఎంపీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 36 సీట్లను సాధించింది. దీనిలో బీజేపీ కేవలం 33 సీట్లనే కైవసం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్ల లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ కేవలం 244 సీట్లనే గెలుచుకుంది.2014-2019 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లను మించి బీజేపీ గెలుచుకుంది.

Also Read: అమర్ నాథ్ యాత్ర, ఉగ్రదాడులు.. కాశ్మీర్ పరిస్థితిపై హోం మంత్రి అమిత్ షా సమీక్ష..

Advertisement

ఈనేపథ్యంలో యూపీ సీఎం యోగీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. నిన్న మధ్యాహ్నం ఒక పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న భగవత్ తో యోగీ అర్థగంట సేపు సమావేశమయ్యారు. ఆ తర్వాత రాత్రి 8గంటల 30 నిమిషాల తర్వాత మరో అరగంటపాటు భగవత్ తో పాటు యోగీ భేటీ అయ్యారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×