E-Paper
Advertisement

Chhattisgarh elections 2023 : ఛత్తీస్‌గఢ్ లో పోలింగ్ .. చెలరేగిన హింస.. ఐఈడీ పేలుడు..

Chhattisgarh elections 2023 : ఛత్తీస్‌గఢ్ లో పోలింగ్ .. చెలరేగిన హింస..  ఐఈడీ పేలుడు..
Advertisement
Chhattisgarh elections 2023

Chhattisgarh elections 2023(Politics news today India):

ఛత్తీస్ గఢ్, మిజోరాంలలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవ్వగా.. కొద్దిసేపటికే ఛత్తీస్ గఢ్ లో పేలుడు సంభవించింది. దీంతో మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. సుకుమా జిల్లా తొండమర్కలో జరిగిన ఐఈడీ పేలుడులో సీఆర్ పీఎఫ్ జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి. బాధిత జవాన్ సీఆర్పీఎఫ్ కోబ్రా 206వ బెటాలియన్ కు చెందిన ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్ అని అధికారులు వెల్లడించారు.

కాగా.. నక్సల్స్ పాతిపెట్టిన బాంబుపై కాలు వేయడంతో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. నేడు అక్కడ 20 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. వాటిలో పేలుడు జరిగిన కొంటా అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఉంది. తొలివిడత పోలింగ్ జరుగుతున్న 7 జిల్లాలు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. బస్తర్, జగదల్ పూర్, చిత్రకోట్ లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×