E-Paper
Advertisement

Virudhunagar : బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు సజీవదహనం

Virudhunagar : బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు సజీవదహనం
Advertisement

Virudhunagar Firecrakers Factory Blast : తమిళనాడులోని బాణసంచా తయారీకేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లాలోని సత్తూర్ కు సమీపంలో బందువార్ పట్టిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనమవ్వగా.. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ పేలుడుకు బాణసంచా కేంద్రమంతా నేలమట్టమవ్వడంతో మృతుల సంఖ్య పెరగవచ్చని అంచనా వేశారు. ఘటనపై సత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×