E-Paper
Advertisement

Terrific Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 9 మంది మృతి!

Terrific Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 9 మంది మృతి!
Advertisement

9 People Died in Car-Truck Collision in Rajasthan: రాజస్థాన్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు – ట్రక్కు ఢీ కొన్న ఈ ప్రమాదం 9 మంది మృతిచెందారు. జలావర్ – అక్లేరాలోని పచోలాలో నేషనల్ హైవే 52పై ఈ దారుణ ఘటన జరిగింది. సమాచారం అందకున్న పోలీసులు.. ప్రమాద ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో మరణించిన యువకులంతా.. ఎంపీ కల్యాణోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా బగ్రీ కమ్యూనిటీకి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి.. ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Also Read: వెస్ట్ బ్యాంక్ గాజాలో ఇజ్రాయెల్ దాడి.. 14 మంది మృతి

రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన మరో రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సహా.. నలుగురు మృతిచెందారు. పోలీసులు మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు నింబహెరాకు చెందినవారుగా గుర్తించారు. అల్వార్ లో జరిగిన వివాహకార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా.. నేషనల్ హైవే 48పై ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×