E-Paper
Advertisement

Stock Market: భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Market: భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Advertisement

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉండడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతున్నారు. ఆసియా-పసిఫిక్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 455 పాయింట్లు నష్టపోయి 59,749 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 125 పాయింట్ల నష్టంతో 17,766 వద్ద ట్రేడవుతోంది.

ఎల్అండ్‌టీ, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐటీసీ, మారుతీ షేర్లు లాభాల్లో.. ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×