E-Paper
Advertisement
Top 20 News Today: నవంబర్ 17న తెలంగాణ క్యాబినెట్ సమావేశం, ఆలయంలో చోరీ.. అమ్మవారి విగ్రహం ధ్వంసం..

Top 20 News Today: నవంబర్ 17న తెలంగాణ క్యాబినెట్ సమావేశం, ఆలయంలో చోరీ.. అమ్మవారి విగ్రహం ధ్వంసం..

1. ఇండో-యూఎస్ సమ్మిట్‌ కోసం కంపెనీల ప్రతినిధులు తెలంగాణకు రావాలి- సీఎం రేవంత్ ఢిల్లీలో జరిగిన యూఎస్‌-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారికి వివరించారు. ఇండో-యూఎస్ సమ్మిట్‌ కోసం పలు కంపెనీల ప్రతినిధులను సీఎం రేవంత్ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. 2. హనుమకొండ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాల […]

Top 20 News Today: సీనియర్ల చిత్రహింసలు.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య, రోహిత్ శర్మ ప్రపంచ రికార్డ్
Top 20 News Today: కిడ్నీ రాకెట్ కేసులో విచారణ ముమ్మరం, ఆరు నెలల బాబును చంపి.. తల్లి ఆత్మహత్య
Top 20 News Today: భారీ అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు, పుట్టిన రోజు నాడే ఆత్మహత్య
Top 20 News Today: రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఆకస్మిక దాడులు,  ప్రముఖ ఆధ్యాత్మికవేత్తకు వరల్డ్ లీడర్ ఫర్ పీస్
Top 20 News Today: తాండూర్ మార్కెట్‌‌లో అగ్ని ప్రమాదం, షట్టర్ పగలగొట్టి.. ఐదు క్వింటాళ్ల ఇనుము చోరి

Top 20 News Today: తాండూర్ మార్కెట్‌‌లో అగ్ని ప్రమాదం, షట్టర్ పగలగొట్టి.. ఐదు క్వింటాళ్ల ఇనుము చోరి

1. నాగేశ్వరరావు సచివాలయంలో మంత్రి సమీక్ష రాష్ట్రంలోని ఆయిల్ పామ్ కంపెనీల పనితీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు విస్తరణ, రైతులకు సౌకర్యాలు, ప్రాసెసింగ్ యూనిట్ల పనితీరు, కంపెనీల బాధ్యతలపై ఆయన అధికారులతో చర్చించారు. 2. ప్రాజెక్టుకు సందర్శన నల్గొండ జిల్లా నెల్లికల్లు ప్రాజెక్టును సందర్శించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. నాగార్జునసాగర్ డ్యాం తల మీద ఉన్న కొన్ని మండలాలకు ఇప్పటికీ నీరు అందడంలేదని ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు. […]

Top 20 News Today: ఐఏఎస్ అధికారి బహిరంగ క్షమాపణ, తను నా భార్యే.. క్రికెటర్
Top 20 News Today: పేలుళ్లకు, బీజేపీకి సంబంధం ఉందంటున్న మెదక్ ఎంపీ, ఇంద్రకీలాద్రిపై రాజకీయ ఆంక్షలు
Top 20 News Today: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు, సమయ పాలన పాటించని ఉద్యోగులపై చర్యలు.

Top 20 News Today: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు, సమయ పాలన పాటించని ఉద్యోగులపై చర్యలు.

1. వైసీపీ ర్యాలీకి పోలీసులు అడ్డు- అంబటి ఫైర్.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు పట్టాభిపురం వంతెన వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి మంత్రులు ములుగు […]

Top 20 News Today: నల్గొండలో నేడు కవిత జనం బాట, కీలక మలుపు తిరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారం..
Top 20 News Today: బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు, మహిళపై టీచర్ దాడి
Top 20 News Today: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. ఢిల్లీ బ్లాస్ట్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు
Top 20 News Today: పసికందు ప్రాణం తీసిన అక్రమ సంబంధం, యువతులను బ్లాక్‌మెయిల్ చేసిన క్రికెటర్
Top 20 News Today: పోలింగ్ సరళిపై కేటీఆర్ ట్వీట్, టీటీడీ పై జగన్ కక్ష

Big Stories

Advertisement
×