E-Paper
Advertisement
Bandi Sanjay: మీకు ఇంకా 4 నెలలే టైమ్ మాత్రమే.. లొంగిపోండి.. లేదంటే లేపేస్తాం: బండి సంజయ్
Top 20 News Today: ఇద్దరు పిల్లలతో బ్రిడ్జిపై నుండి దూకిన తండ్రి..,  ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు

Top 20 News Today: ఇద్దరు పిల్లలతో బ్రిడ్జిపై నుండి దూకిన తండ్రి.., ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు

1. అదుపులోకి మావోయిస్టులు ఎన్టీఆర్ జిల్లా పెనమలూరును కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. విజయవాడ చుట్టుపక్కల 25 మంది మావోయిస్టు సానుభూతిపరులున్నట్లు సమాచారం అందడంతో… ఆక్టోపస్ బృందాలు ఇంటింటిని తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టులు పెనమలూరలోని కొత్త ఆటోనగర్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేపట్టి.. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 2. మావోయిస్టు అగ్ర నేత హతం మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి […]

Top 20 News Today: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్, ఢిల్లీలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు,
Top 20 News Today: చిట్టీల పేరుతో మోసం.. చితకబాదిన బాధిత మహిళలు, ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు సీరియస్
Top 20 News Today: నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్ రావు పర్యటన, అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం

Top 20 News Today: నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్ రావు పర్యటన, అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం

1. ఎమ్మెల్యేల పిటిషన్లకు గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణలో వాదనలకు అవకాశం ఇస్తూ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 19న తెల్లం వెంకట్రావు, సంజయ్‌పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి వాదనలు విననున్నారు. 2. నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. తొలుత హైదరాబాద్‌లోని […]

Top 20 News Today: రైతులకు శుభవార్త, ఫౌజీ నుంచి బిగ్ అప్‌డేట్ 
Top 20 News Today: తెలంగాణ స్పీకర్‌కు కోర్టు ధిక్కార నోటీసు, సైబర్ మోసంలో రూ. 32 కోట్లు పోగొట్టుకున్న మహిళ
Top 20 News Today: కిల్లర్ హస్బెండ్..  భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త, హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహాం

Top 20 News Today: కిల్లర్ హస్బెండ్.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త, హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహాం

1. సీఐఐ సదస్సు విజయ‌వంతం-ఎంపీ కేశినేని శివనాథ్ వైజాగ్ సీఐఐ సదస్సు విజయ‌వంతమైందన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. గత ఐదేళ్లలో వైసీపీ పాలనతో రాష్ట్రం వెనకబడిందని, వైసీపీ అబద్ధాలు చెబుతోందని ఆయన విమర్శించారు. విశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమలు రాబోతున్నాయని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఉంటుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పెట్టుబ‌డ్డుల‌కు పెద్ద పీట‌ వేస్తుంద‌న్నారు శివ‌నాథ్. 2. సౌదీ బస్సు ప్రమాదం పై నాంపల్లి ఎమ్మెల్యే మజీద్‌ […]

Top 20 News Today: కార్తీకమాసంలో ఆఖరి సోమవారం కావడంతో.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Top 20 News Today: ఐ బొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు, నేటితో ముగియనున్న కార్తీక మాసం

Top 20 News Today: ఐ బొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు, నేటితో ముగియనున్న కార్తీక మాసం

1. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. 2. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న చలి తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదు […]

Top 20 News Today: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి, రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి

Top 20 News Today: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి, రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి

1.సీఎం చంద్రబాబు పర్యటన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న ప్రకాశం జిల్లా గుంటూరు లింగన్నపాలెంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. 2. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వార్ అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ […]

Top 20 News Today: ఎన్టీఆర్ స్టేడియంలో కారు దగ్దం, బీహార్ ఎన్నికల ఫలితాలపై  సంచలన ఆరోపణలు
Top 20 News Today: తమ్ముడి ప్రేమకు అన్న బలి, జాతీయ రహదారిపై దొంగల హల్‌చల్.. బస్సులో15 కేజీల వెండి బ్యాగ్ చోరి
Top 20 News Today: కారు ఢీ కొని కానిస్టేబుల్ మృతి.., సికింద్రాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ హల్‌చల్

Big Stories

Advertisement
×