E-Paper
Advertisement
Guntur : గుంటూరు జిల్లాలో సీఎం ఫ్లెక్సీ కలకలం.. పలువురు అరెస్ట్..
India Covid Update: దేశంలో కొత్తగా 412 పాజిటివ్ కేసులు.. హైదరాబాద్ లో 45
Ayodhya Ramalayam: అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట.. ప్రభాస్ కు ఆహ్వానం
Odisha: పంటలో క్యాలీఫ్లవర్ కోసిందని.. తల్లిని స్తంభానికి కట్టేసి..

Odisha: పంటలో క్యాలీఫ్లవర్ కోసిందని.. తల్లిని స్తంభానికి కట్టేసి..

Odisha: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిదండ్రుల్ని పెద్దయ్యాక కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలే వారిపాలిట రాక్షసులు అవుతున్నారు. ఆస్తికోసం కొందరు చంపేస్తుంటే.. ఇంకొందరు లేనిపోని కారణాలు చెప్పి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తన పంటలో క్యాలీఫ్లవర్ కోసిన తల్లిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడో కసాయి కొడుకు. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్లోని సరపసి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ తల్లికి ఇద్దరు కొడుకులు ఉండగా.. వివాహాలు అయ్యాయి. వ్యవసాయం చేసుకుంటూ వేర్వేరుగా జీవిస్తున్నారు. చిన్నకొడుకు శతృఘ్న మహంత […]

Chittoor : రైతులపై వైసీపీ నేతల దాడి.. ఖండించిన చంద్రబాబు ..
BiggBoss 7: బిగ్‌బాస్‌ షో నిర్వాహకులకు నోటీసులు.. హోస్ట్ నాగార్జునపై చర్యలు ?
Poonch Operation: పూంచ్‌ సెక్టార్‌లో ఉగ్రవేట.. ముష్కరుల కోసం ఆర్మీ గాలింపు
Dogs attack : వీధికుక్కల దాడి.. 5 నెలల బాలుడు మృతి..
Happy Newyear Offer 2024: జియో న్యూ ఇయర్ ఆఫర్.. ఈ ప్లాన్ పై ఎక్స్ ట్రా వ్యాలిడిటీ
Minister Uttam Kumar Reddy: రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక
Sunburn Festival: సన్‌బర్న్‌కు నో పర్మిషన్.. మాదాపూర్ పీఎస్‌లో కేసు..
Malkajgiri: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. కల్తీ కుల్ఫీ, ఐస్‌ క్రీమ్‌ లు తయారీ..
Vikarabad : చెరువులో దూసుకెళ్లిన కారు.. ఒకరు గల్లంతు..
New Year 2024: ఆ సెలవు రద్దు.. జనవరి 1న సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

Big Stories

Advertisement
×