E-Paper
Advertisement

Indian Embassy : ఉక్రెయిన్‌లో భారతీయులెవ్వరూ ఉండొద్దు : ఇండియన్ ఎంబసీ వార్నింగ్

Indian Embassy : ఉక్రెయిన్‌లో భారతీయులెవ్వరూ ఉండొద్దు : ఇండియన్ ఎంబసీ వార్నింగ్
Advertisement

Indian Embassy : భారతీయులెవరూ ఉక్రెయిన్‌లో ఉండొద్దని ఇండియన్ ఎంబసీ మరోసారి సూచించింది. ఉక్రెయిన్‌లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడబోతున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను ఉపయోగించుకుని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పోవాలని అధికారులు తెలిపారు. డర్టీ బాంబ్ వినియోగించడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని రష్యా చేసిన ఆరోపణలతో పరిస్థిలుతు ఉద్రక్తంగా మారాయి. ఇదే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో కూడా చర్చించనున్నారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ తీవ్ర మవుతోంది. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను కైవసం చేసుకున్నట్లు రష్యా ఇప్పటికే ప్రకటించింది. అమెరికా అందించిన యుధ్ద సామాగ్రి సహాయంతో ఉక్రెయన్‌ కూడా వెనక్కి తగ్గడం లేదు. రష్యాలోని క్రిమియా బ్రిడ్జ్‌ను ఉక్రెయిన్ పేల్చివేడంతో అధ్యక్షుడు పుతిన్ కంగుతిన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుధ్దం కష్టంగా ఉందని రష్యా కూడా ప్రకటించింది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×