E-Paper
Advertisement

fishing vessel sinks: సౌత్‌ అట్లాంటిక్‌లో ఘోరం, మునిగిపోయిన చేపల బోటు, ఆరుగురు మృతి

fishing vessel sinks: సౌత్‌ అట్లాంటిక్‌లో ఘోరం, మునిగిపోయిన చేపల బోటు, ఆరుగురు మృతి
Advertisement

fishing vessel sinks: సౌత్‌ అట్లాంటిక్‌లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఫాల్క్‌లాండ్‌ ఐలాండ్స్‌కు 320 కిలోమీటర్ల దూరంలో చేపల వేట సాగిస్తుండగా బోటు మునిగిపోయింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద సమయం లో పడవలో చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. రెండు బోట్లు మరో 43 మందిని రక్షించినట్టు తెలుస్తోం ది.  అందులో 10 మంది బోటుకు సంబంధించి సభ్యులున్నారు.

Advertisement

అయితే బోటు ఎలా, ఎందుకు మునిగి పోయిందనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సివుంది. ఘటన సమయంలో బోటు గంటకు 35 నాట్స్ వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. చాలా షిప్‌లు ఘటన జరిగిన ప్రాంతంలో మొహరించాయి. అంతేకాదు హెలికాప్టర్ల సాయం తీసుకున్నారు అధికారులు.

ALSO READ: చేతన సంచలన కామెంట్స్, భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే తెలీదు..

Advertisement

ఆఫ్రికా-దక్షిణ అమెరికా ఖండానికి మధ్య ఫాల్క్‌లాండ్‌ ఐలాండ్స్‌ ఉన్నాయి. ఈ ఐలాండ్స్ ప్రస్తుతం బ్రిటీషర్స్ ఆధీనంలో ఉన్నాయి. వీటిపై ఆధిపత్యం కోసం అర్జెంటీనా-బ్రిటీష్ సైనికులు 1982లో యుద్ధానికి దిగారు. ఈ ఘటనలో అర్జెంటీనాకు చెందిన 649 మంది, బ్రిటన్‌కు చెందిన 255 మంది సైనికులు మరణించారు. చివరకు ఈ వార్‌లో బ్రిటన్‌దే పైచేయి అయ్యింది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×