E-Paper
Advertisement

Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. !

Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. !
Advertisement

Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో అత్యంత దారుణమైన ఓ సంఘన వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఒకే ఇంట్లో ఓకే కుటుంభానికి చెందిన నలుగురు వ్యక్తులు చనిపోయిన సంఘటన జిల్లా మోత్తం సంచలనం రేపుతుంది. వీరందరు కావాలని చనిపోయారా లేక ఎవరైనా కావాలని చంపేశారా.. ఇలా ఓకే ఇంట్లో నలుగురు చనిపోవడంతో ఈ సంఘటన అనుమానాలకు రేకిత్తిస్తుంది.

పూర్తి వివరాలిలా..

నల్గొండ జిల్లాలోని ప్రకాశం బజార్ అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అక్కడి స్ధానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తుల ఇంటిలోనుండి దారుణంగా వాసన రావడంతో అక్కడి స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటసా స్థలానికి చేరుకున్న పోలీసులు లోపలికి వెల్లి పరిశీలించగా నలుగురు వ్యక్తులు మరనించి అక్కడ కనిపించారు. వారి వద్ద దురువాసన రావడంతో ఆ నలుగురు చనిపోయి కనీసం మూడు నుండి నాలుగురోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Also read: తెలంగాణ సర్కార్ బంపరాఫర్.. పేరు పెట్టండి, లక్ష గెలవండి

ఎవరైనా హత్య చేసారా..?

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరు కావాలని ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఎవరైనా హత్య చేసారా.. అనే కొణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారిలో ఎండీ సుల్తాన్, హసీనాగా గుర్తించారు. వీరిద్దరు భార్య భర్తలుగా పోలీసులు నిర్ధారించారు. హసీనా ఓ ప్రైట్ స్కూల్‌లో టీచర్ గా పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

Advertisement

Also read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్నీ తెలుగు భాషలోనే..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×