E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

ఓట్ల కోసం వందల అవతారాలా? చంద్రబాబుపై రాచమల్లు ఫైర్!
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాదే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా
పల్నాడు జిల్లాలో దొంగల బీభత్సం.. 56 తులాల బంగారం చోరీ!
కేసీఆర్ అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
కృష్ణా జిల్లాలో ఘోరం.. బైక్‌కు కట్టేసి.. చెరువులో మామ, అల్లుడి మృతదేహాలు!
గ్లోబల్ మార్కెట్‌పై తెలంగాణ ‘రైస్’ మార్క్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!

గ్లోబల్ మార్కెట్‌పై తెలంగాణ ‘రైస్’ మార్క్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!

Rice Exports: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం కేవలం ధాన్యం పండించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి బియ్యం ఎగుమతి కేంద్రంగా అవతరించబోతోంది. రాష్ట్రంలో బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన, దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న విస్తృత అవకాశాలను తెలంగాణ సద్వినియోగం చేసుకోబోతోందని స్పష్టం చేశారు. […]

రాముడి సొమ్ము దోచిన వారికి లాయర్లు లేరు! అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన తీర్మానం!
కాపులను జనసేనకు దూరం చేయడమే వైసీపీ ప్లాన్ – ఎమ్మెల్సీ హరిప్రసాద్
అమరావతిలో ప్రతిష్టాత్మక సీఐఐ గ్లోబల్ సెంటర్.. సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు ఇవే!
జైపూర్‌లో విషాదం.. రిసార్ట్ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి!
వరంగల్ మేయర్ పీఠమే టార్గెట్.. 2028లో తెలంగాణపై కమలం జెండా పక్కా- బండి సంజయ్
మేడ్చల్ మెట్రోకు ఏమైంది? రేవంత్ రెడ్డిపై కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు!

మేడ్చల్ మెట్రోకు ఏమైంది? రేవంత్ రెడ్డిపై కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు!

Medchal Metro: మేడ్చల్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గానికి మెట్రో కనెక్టివిటీ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ సర్కార్‌పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు గుప్పించారు. చిత్తశుద్ధి లేని కాంగ్రెస్.. కేంద్ర నిధుల సాధనలో వైఫల్యం మేడ్చల్ మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని […]

పద్ధతి మార్చుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవు.. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు సంచలనం!

పద్ధతి మార్చుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవు.. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు సంచలనం!

Kollu Ravindra: మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఆ పార్టీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ డైరెక్షన్‌లోనే కొత్త డ్రామాలు గత ప్రభుత్వ హయాంలో అమరావతిని, సీఆర్‌డీఏను […]

బీహార్ మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారు.. బీజేపీ అధ్యక్షుడిపై చామల ఫైర్

బీహార్ మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారు.. బీజేపీ అధ్యక్షుడిపై చామల ఫైర్

MP Chamala:  తెలంగాణ రాజకీయాలు, ఇక్కడి పరిస్థితులపై బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ నితిన్‌ నబీన్‌‌కు కనీస అవగాహన లేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నితిన్ నబీన్ తెలంగాణను తన సొంత రాష్ట్రమైన బీహార్ మైండ్‌సెట్‌తో చూస్తున్నారని, ఇక్కడి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీహార్ మైండ్‌సెట్ ఇక్కడ సాగదు తెలంగాణ ప్రత్యేక అస్తిత్వం, […]

తెలంగాణలో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా రావు..  కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×