E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Helicopter crash: ఉత్తరాఖండ్‌‌లో కూలిన హెలికాప్టర్, ఐదుగురు మృతి, అసలేం జరిగింది?
First Woman Driver: తెలంగాణ ఆర్టీసీ.. తొలి మహిళా డ్రైవర్ సరిత, ఢిల్లీలో కూడా ఈమె
Thalliki Vandanam Scheme: తల్లికి వందనం, ఆ ఫ్యామిలీకి లక్షన్నర!
Odisha: ఒడిశాలో దారుణం.. యువకుడు ప్రేమ పెళ్లి, 40 మందికి శిరోముండనం
Viral Video: విమాన ప్రమాదంలో మిరాకిల్.. చెక్కు చెదరని భగవద్గీత
RBI New Rules: కేవైసీ అప్డేట్.. ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు
Kommineni: కొమ్మినేనికి రిలీఫ్..  కృష్ణంరాజు పరిస్థితి ఏంటి?
Ahmedabad flight crash: ఎయిర్ హోస్టెస్ కావాలనేది వారి కల, చివరికి.. మణిపూరి అటెండర్ల విషాద గాధ
Air India flight: లండన్ వెళ్తూ వెనక్కి ఎయిరిండియా విమానం.. ఏం జరిగింది?
Fact Check: విమాన ఘటనపై ఫేక్ వీడియోలు హంగామా.. ఆ వీడియో ఎప్పటిదంటే?
Viral News: విమాన ఘటనపై ముందే హెచ్చరిక.. 6 నెలల ముందే షర్మిష్టా ఏం చెప్పింది?
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ఘటన.. 5 మెడికోలు, ఇద్దరు డాక్టర్లు మృతి
Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమానం ప్రమాదం..మాజీ సీఎం రెండుసార్లు టూర్ క్యాన్సిల్ చేసుకుని
Minister Rammohan Naidu: విమానం ఘటన.. కేంద్ర‌మంత్రి రామ్మోహన్ రియాక్షన్, ప్రధాని మోదీ ఆరా

Minister Rammohan Naidu: విమానం ఘటన.. కేంద్ర‌మంత్రి రామ్మోహన్ రియాక్షన్, ప్రధాని మోదీ ఆరా

Minister Rammohan Naidu: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయింది. మేఘాని నగర్‌ ప్రాంతంలో కూలిన ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రియాక్ట్ అయ్యారు. ఘటన గురించి తెలియగానే షాకైనట్టు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.  దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, పరిస్థితిని వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి మంత్రి బయలుదేరి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలు దేరింది ఎయిరిండియా బోయింగ్ 727 […]

CM Chandrababu: జగన్‌‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్, రౌడీయిజం చేస్తామంటే ఉపేక్షించం

CM Chandrababu: జగన్‌‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్, రౌడీయిజం చేస్తామంటే ఉపేక్షించం

CM Chandrababu: వైసీపీ అధినేత జగన్‌కు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రౌడీయిజం చేస్తామంటే ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఇప్పటివరకు మంచి తనాన్ని చూశారని, ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. గురువారం ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబాయ్‌ను చంపి ఆనాటి ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టే ధైర్యం నేరస్తులకు వచ్చిందంటే ఊహించుకోగలమా అంటూ ప్రశ్నించారు. దాన్ని నమ్మించడానికి సాక్షి పత్రిక, ఛానెల్ పదే పదే చెప్పి సానుభూతి సంపాదించారన్నారు. […]

Big Stories

Advertisement
×