E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Telangana Politics: పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం.. రంగంలోకి జనసేన,  బర్తరఫ్ చేస్తే బెటర్
Bengaluru Crime: రూటు మారిన సహజీవనం.. పార్టనర్‌ని చంపి, ఆ తర్వాత ఆత్మహత్య, బెంగుళూరులో దారుణం
Rangareddy News: పంచాయతీ పోరు.. ఏకంగా అభ్యర్థి ప్రాణాలే పోయాయ్, ఎక్కడంటే..

Rangareddy News: పంచాయతీ పోరు.. ఏకంగా అభ్యర్థి ప్రాణాలే పోయాయ్, ఎక్కడంటే..

Rangareddy News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు క్రమంగా వేడి రాజుకుంటోంది. విత్ డ్రాలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రత్యర్థుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి పంచాయతీ ఎన్నికలంటే ఆ వేడి మామూలుగా ఉండదు. గ్రామాల్లో అభ్యర్థులు బలాబలాలను ప్రదర్శించుకునేందుకు ప్రయత్నం చేశారు.. చేస్తుంటారు. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. రంగారెడ్డి […]

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీ కొట్టి ఎగిరిపడిన కారు, స్పాట్‌లో
Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం, ఈ-డిప్ ద్వారా టోకెన్లు, భక్తుల ఫోన్లకు మెసేజ్‌లు
Bhuvanagiri News: పాఠశాలలో ర్యాగింగ్ దుమారం .. టెన్త్ విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి, ఆపై సస్పెండ్

Bhuvanagiri News: పాఠశాలలో ర్యాగింగ్ దుమారం .. టెన్త్ విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి, ఆపై సస్పెండ్

Bhuvanagiri News: తెలుగు రాష్ట్రాల్లో రోజుకో ప్రాంతంలో ర్యాగింగ్ భూతం జడలు విప్పుతోంది. ఇటీవల కాలంలో ఆ తరహా ఘటనలు రెట్టింపు అవుతున్నాయి. ఒకప్పుడు డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూసేవి. ఇప్పుడు పాఠశాలలకు పాకింది. తాజాగా అలాంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకులం పాఠశాలలో బయటపడింది. పాఠశాలలో ర్యాగింగ్ దుమారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్‌ దుమారం రేపింది. అర్ధరాత్రి […]

Delhi News: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’.. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రముఖులకు ఆహ్వానాలు

Delhi News: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’.. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రముఖులకు ఆహ్వానాలు

Delhi News: ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు సీఎం రేవంత్‌‌రెడ్డి. గతరాత్రి హస్తినకు వెళ్లిన ఆయన, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిశారు. డిసెంబర్‌ 8-9 తేదీల్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. బుధవారం.. కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను కలిసి స్వయంగా ఆహ్వానాలు అందించనున్నారు. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ స‌మ్మిట్‌-2025 కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 8 -9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ […]

Karimnagar News: తల్లి సమాధి వద్ద యువతి నిద్ర.. భయాందోళనలో స్థానికులు
Pawan Kalyan: మాట పవన్‌ది.. మంట బీజేపీకి.. ఇప్పుడెలా?
Telangana Politics:  పవన్ క్షమాపణ చెప్పాల్సిందే.. లేకుంటే సినిమాలు ఆడనివ్వం- మంత్రి కోమటిరెడ్డి
Travel Bus Accident: ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఏపీ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఘటన, స్పాట్‌లో 11 మంది
Tirupati Crime: ఓ ఇంట్లో మూడు మృతదేహాలు.. షాకైన పోలీసులు, ఆ లింకులు బయటకు
Bengaluru Politics: కర్ణాటకలో బ్రేక్ ఫాస్ట్ రాజకీయాలు.. డీకే పిలుపు, సీఎం సిద్ధరామయ్య హాజరు
Eluru News: ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. అర్ధరాత్రి సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్
Hyderabad News: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్‌లో హైఅలర్ట్, దారి మళ్లింపు

Big Stories

Advertisement
×