E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Bandla Ganesh: చంద్రబాబు కోసం.. షాద్ నగర్ నుంచి బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర
Hyderabad Crime: హైదరాబాద్‌లో రాత్రి దారుణం.. వేట కొడవళ్లతో దాడి, ఓ వ్యక్తి దారుణహత్య
AP liquor scam Updates: ఏపీ లిక్కర్ స్కామ్.. ఈసారి ఈడీ వంతు.. ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు
Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు.. వనదేవలకు పూజలు-గద్దెలను పునఃప్రారంభం

Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు.. వనదేవలకు పూజలు-గద్దెలను పునఃప్రారంభం

Medaram: మేడారంలో గద్దెలు-ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పునఃప్రారంభించారు.ఆ తర్వాత కుటుంబంతో కలిసి వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. మేడారంలో రెండో రోజు సీఎం రేవంత్‌రెడ్డి మేడారం టూర్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండో‌రోజు సోమవారం ఉదయం వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్ళతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు  […]

CM Revanth Reddy: దేశంలో తొలి ముఖ్యమంత్రి.. హార్వర్డ్‌ స్టూడెంట్‌గా సీఎం రేవంత్‌, దావోస్ నుంచి

CM Revanth Reddy: దేశంలో తొలి ముఖ్యమంత్రి.. హార్వర్డ్‌ స్టూడెంట్‌గా సీఎం రేవంత్‌, దావోస్ నుంచి

CM Revanth Reddy: ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌గా అవతారం ఎత్తనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ యూనివర్సిటీలో లీడర్‌ షిప్‌పై కోర్స్‌ చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా అరుదైన ఘనత సాధించబోతున్నారు ఆయన. హార్వర్డ్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌గా సీఎం రేవంత్‌‌రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అరుదైన ఘనత సాధించనున్నారు. దేశంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి […]

Train Accident: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ.. 20 మందిపైగానే మృతి, మరో 70 మంది
Deputy CM Bhatti Vikramarka: నైనీ బొగ్గు గనుల వ్యవహారం.. కథనంపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం
MLA Daggupati Prasad: వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్, ఊర్లో లేనప్పుడు రచ్చ చేస్తారా? ఎమ్మెల్యే దగ్గుపాటి
Kakinada Hope Island: కాకినాడ మరో శ్రీహరికోట.. హోప్ ఐలాండ్‌లో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం!

Kakinada Hope Island: కాకినాడ మరో శ్రీహరికోట.. హోప్ ఐలాండ్‌లో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం!

Kakinada Hope Island: కాకినాడ రానున్నరోజల్లో శాటిలైట్ల ప్రయోగానికి కేంద్రంగా మారబోతోందా? ప్రస్తుతం ఇప్పుడున్న శ్రీహరికోటపై రద్దీ పెరుగుతోందా? అందుకే మరో శాటిలైట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోందా? అదే జరిగితే కాకినాడ అందుకు కేరాఫ్‌గా మారనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కాకినాడ మరో శ్రీహరికోట ఈ మధ్యకాలంలో డిఫెన్స్- స్పేస్ టెక్నాలజీ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు తలుపులు తెరుస్తోంది కేంద్ర ప్రభుత్వం.  చాలా విదేశీ కంపెనీలు అటువైపు ఫోకస్ చేశాయి. భారత అంతరిక్ష కేంద్రం-ఇస్రో […]

Medak Crime: రూమ్ మేట్ మధ్య డబ్బుల చిచ్చు.. రూ. 22 లకు హత్య, మెదక్ జిల్లాలో దారుణం
Husband Killed Wife:  షాకింగ్ ఘటన.. చంపినా వారితో ఉంటా, భార్యని చంపేసి ఆ తర్వాత..
IndiGo Flights: ఇండిగో సంస్థకు భారీ షాక్,  రూ. 22 కోట్లు జరిమానా, అసలేం జరిగింది?
Hyderabad: ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు, మనవళ్లు లోకేష్-కల్యాణ్‌రామ్

Hyderabad: ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు, మనవళ్లు లోకేష్-కల్యాణ్‌రామ్

Hyderabad: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ 30వ వర్థంతి సందర్భంగా ఆయన ఘాటు వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు ఆయన కుటుంబసభ్యులు. సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు తన తండ్రికి నివాళులు అర్పించారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మనవడు లోకేశ్‌తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, అభిమానులు అక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. అలాగే […]

Car Accident:  ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు, మద్యం మత్తులో యువకులు
Hyderabad News: చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం, హాజరైన గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad News: చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం, హాజరైన గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad News: నిజాం వైభవానికి ప్రతీకగా చెబుతారు చౌమహల్లా ప్యాలెస్. రాత్రి సంగీత కార్యక్రమానికి వేదికగా మారింది. ప్రముఖ సూఫీ గజల్ గాయని అనితా సింఘ్వీ తన ప్రదర్శనతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం హైదరాబాద్‌లోని శనివారం రాత్రి చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత మ్యూజిక్ ఈవెంట్ జరిగింది. గ్వాలియర్‌కు చెందిన ప్రముఖ గాయని అనితా […]

Big Stories

Advertisement
×