E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

హైకోర్టు తీర్పుతో కాళేశ్వరం అవినీతి ఆరోపణలు పటాపంచలు: కేటీఆర్
విమర్శలు, అవమానాలే మమ్మల్ని నడిపించాయి.. టీవీకే అధినేత విజయ్ భావోద్వేగ ట్వీట్!
ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. హైదరాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం
బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు మొదలుపెట్టలేదు?.. బండి సంజయ్‌కి ఎంపీ చామల సూటి ప్ర‌శ్న‌
సామాన్యుడి సాహసం.. ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్‌ను పట్టిన ఆటో డ్రైవర్..!
ఓటమి తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయనని మొండికేస్తే ఏమవుతుంది? రూల్స్ ఏం చెబుతున్నాయ్?
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

Case Against KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు చేసిన ఆరోపణలపై కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడిన కేటీఆర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ […]

సీఎం పదవికి రాజీనామా చేయను.. మమత బెనర్జీ సంచలన ప్రకటన
సోషల్ మీడియా రీల్స్ పిచ్చి.. ఉమ్మెత్త పువ్వు కూర వండుకుని తిన్న కుటుంబం.. పరిస్థితి విషమం
క్రూయిజ్ షిప్‌లో ‘హంటా వైరస్’ అలజడి.. ముగ్గురు మృతి, నడి సంద్రంలో నరకం!
జర్నలిజం నోబెల్ పులిట్జర్.. భారతీయులను వరించిన‌ ప్రతిష్ఠాత్మక పురస్కారం

జర్నలిజం నోబెల్ పులిట్జర్.. భారతీయులను వరించిన‌ ప్రతిష్ఠాత్మక పురస్కారం

Pulitzer Prize: పాత్రికేయ రంగానికి నోబెల్ గా భావించే ప్రపంచ ప్రఖ్యాత పులిట్జర్‌ పురస్కారం ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ యుగంలో పెరుగుతున్న నిఘా, సైబర్ మోసాలపై వారు చేసిన అద్భుతమైన పరిశోధనాత్మక కథనాలకు ఈ గుర్తింపు లభించింది. భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్కే సుపర్ణాశర్మ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూమ్‌బెర్గ్’కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి వీరు ఈ అవార్డును పంచుకోనున్నారు. జర్నలిజం రంగంలో అత్యున్నత […]

కడపలో కిరాతకం.. భార్య లావుగా ఉందని పాలకోవాలో విషం కలిపి చంపిన భర్త
రైతులను రాజులను చేసే వరకు తగ్గేదేలే.. ఇది ప్రజా ప్రభుత్వం, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
పెరంబూరు ఎమ్మెల్యేగా విజయ్‌.. తిరుచ్చి ఈస్ట్ సీటుకు త్వరలో రాజీనామా!
33 ఏళ్ల నాటి దావూద్ కుట్ర.. ఆయుధాల స్మగ్లింగ్ కేసులో 12 మందికి శిక్ష!

Big Stories

Advertisement
×