E-Paper
Advertisement
Wife Husband Incident: ఏలూరు జిల్లాలో దారుణం.. భార్య గొంతు కోసి, తర్వాత భర్త..
Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లో ఇద్దరు మృతి
AP News: అమరావతిలో ఆత్మగౌరవ శిఖరం.. పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్
Annamayya District: పుంగనూరులో విషాదం.. బైక్ పొగ పీల్చి నలుగురి మృతి.. అసలేం జరిగిందంటే?
TVK Chief Vijay: టార్గెట్ విజయ్? ఎన్నికల వేళ సీబీఐ విచారణ.. వెనుక ఉన్నదెవరు?
Trump-Putin: యుద్ధం వేళ ఫోన్‌లో మాట్లాడుకున్న ట్రంప్, పుతిన్.. అసలేం జరిగింది?

Trump-Putin: యుద్ధం వేళ ఫోన్‌లో మాట్లాడుకున్న ట్రంప్, పుతిన్.. అసలేం జరిగింది?

Trump-Putin: ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో, అగ్రరాజ్యాల అధినేతలు నేరుగా చర్చలు జరపడం దౌత్యపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్చల సారాంశం కేవలం సాధారణ పలకరింపులకే పరిమితం కాకుండా, ప్రాంతీయ శాంతిని నెలకొల్పే కీలక ప్రతిపాదనల చుట్టూ తిరగడం విశేషం. అయితే ఈ చర్చల్లో భాగంగా పుతిన్ […]

Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ యాత్రికుల బస్సు, ఏడుగురు భారతీయులు మృతి

Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ యాత్రికుల బస్సు, ఏడుగురు భారతీయులు మృతి

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నేపాల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మనకమాన ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా భారత యాత్రికుల పట్ల మృత్యువు పంజా విసిరింది. శనివారం సాయంత్రం గోర్ఖా జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఇరు దేశాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. యాత్రికులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ మైక్రోబస్సు నియంత్రణ కోల్పోయి అగాధంలోకి దూసుకుపోవడంతో, ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయ పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక యంత్రాంగం రంగంలోకి […]

Pilot Rohit Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపై కాల్పులు.. ఎంపీ సహా పలువురు వీఐపీల అరెస్ట్!

Pilot Rohit Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపై కాల్పులు.. ఎంపీ సహా పలువురు వీఐపీల అరెస్ట్!

Pilot Rohit Reddy: హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన మొయినాబాద్ ఫార్మ్ హౌస్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. గతంలో ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ ఉదంతంతో వార్తల్లో నిలిచిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడులు చేసింది. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ పార్టీపై పక్కా సమాచారంతో ఈగిల్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో నిందితులు పోలీసులనే ఎదురించే ప్రయత్నం చేయడం ఉత్కంఠకు దారితీసింది. తుపాకీ తూటాల […]

AP Crime News: కర్నూలులో తీరని విషాదం.. కన్నబిడ్డలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్
California: నిమిషం వ్యవధిలో రూ. 16 కోట్ల దోపిడీ.. కాలిఫోర్నియా నగల దుకాణంలో బీభత్సం
Hyderabad: కూకట్‌పల్లి సెల్ఫ్ సెంటర్ వివాదం.. రెడ్ జోన్‌గా ప్రకటన

Hyderabad: కూకట్‌పల్లి సెల్ఫ్ సెంటర్ వివాదం.. రెడ్ జోన్‌గా ప్రకటన

Hyderabad: కూకట్‌పల్లిలోని న్యూ ఏరా పాఠశాల విద్యార్థులకు, నిబంధనలకు విరుద్ధంగా అదే పాఠశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా విద్యార్థులకు సొంత పాఠశాలలో పరీక్షలు రాసే అవకాశం (సెల్ఫ్ సెంటర్) ఉండదు. కానీ, ఇక్కడ విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై, గుట్టుచప్పుడు కాకుండా ఈ కేటాయింపులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లా విద్యాశాఖాధికారి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ వివరణ – […]

CM Chandrababu: గ్యాస్ కష్టాలకు చెక్.. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక టెలీ కాన్ఫరెన్స్

CM Chandrababu: గ్యాస్ కష్టాలకు చెక్.. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక టెలీ కాన్ఫరెన్స్

CM Chandrababu: రాష్ట్రంలో నెలకొన్న ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో గ్యాస్ సరఫరా స్థితిగతులను క్షుణ్ణంగా సమీక్షించారు. గ్యాస్ కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో (West Asia) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి. దీని ప్రభావం రాష్ట్రంలోని ఎల్పీజీ సరఫరాపై పడకుండా […]

Gold Rate Dropped: వారెవ్వా.. భారీగా పతనమైన పసిడి ధరలు.. లేటెస్ట్ అప్‌డేట్!
Half- Day Schools: విద్యార్థులకు చల్లటి కబురు.. ఒంటి పూట బడులు మొదలు.. ఎప్పటినుంచంటే?

Big Stories

Advertisement
×