E-Paper
Advertisement

Abdul Shaik

Sub Editor samadshaik02@gmail.com

అబ్దుల్ షేక్‌ సీనియర్ జర్నలిస్ట్. ‘బిగ్ టీవీ లైవ్’లో ఈయన నేషనల్, ఇంటర్నేషనల్‌తోపాటు క్రైమ్, వైరల్ ఆర్టికల్స్‌ను అందిస్తున్నారు.

Dream Job Corporate Perks: అక్కడ ఉద్యోగం చేస్తే.. 480 రోజులు ప్రెగ్నెన్సీ లీవ్, ఐఫోన్, ల్యాప్ టాప్, జిమ్ భోజనం ఫ్రీ, జాబ్ ఇన్సూరెన్స్!
Vegetables Summer Storage: వేసవిలో త్వరగా ఎండిపోతున్న కూరగాయలు.. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
Operation Sindoor Name: అది పేరు కాదు భావోద్వేగం.. పిల్లలు పుడితే సిందూర్ పేరు పెడుతున్న తల్లిదండ్రులు
Delivery Boy Murder: ప్రాణం తీసిన ప్రేమ.. డెలివరీ బాయ్‌ని హత్య చేయించిన ప్రియురాలు
India Pak Ceasefire: కాల్పుల విరమణకు పాకిస్తాన్ ఎలా అంగీకరించింది.. ఇరు దేశాల మధ్య ఏం జరిగింది?
Smart Sunglasses: కంటి చూపుతోనే అన్నీ.. స్మార్ట్‌ఫోన్‌కు ఇక కాలం చెల్లినట్లేనా?
Fig Juice Summer: వేసవిలో కూల్ కూల్.. అంజీర పండు జ్యూస్‌‌తో ఎన్ని ఆరోగ్య లాభాలో
Murder In Hotel: హోటల్ గదిలో బిజినెస్‌మ్యాన్ శవం.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన మహిళ
Heart Attack Prevention: గుండె పోటు నివారణకు ప్రకృతిపరమైన చిట్కాలు.. ఇలా చేస్తే చెడు కొలెస్ట్రాల్ క్లీన్
India Pak War: పాక్ డ్రోన్లు కనిపిస్తే కూల్చేయండి.. బిఎస్ఎఫ్‌కు ఆదేశాలు జారీ.. బార్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

India Pak War: పాక్ డ్రోన్లు కనిపిస్తే కూల్చేయండి.. బిఎస్ఎఫ్‌కు ఆదేశాలు జారీ.. బార్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

India Pak War| పాకిస్తాన్‌ మరోసారి వెన్నుపోటు పొడిచింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి భారత భూభాగంపై డ్రోన్లతో దాడులు చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌, బారాముల్లా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడింది. దీంతో శ్రీనగర్‌లోని ఆర్మీ చినార్‌ కోర్స్‌ హెడ్‌క్వార్టర్‌పై కూడా డ్రోన్‌ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్‌ ప్రకటించేందుకు సైన్యం చర్యలు చేపట్టింది. దీనికి తోడు.. జమ్మూ కశ్మీర్‌తో పాటు […]

IPL Resumption: ఐపిఎల్ వెంటనే ప్రారంభిస్తాం.. శుభవార్త తెలిపిన చైర్మన్
Deadbody in Train: చంపేశారా? ట్రైన్ టాయిలెట్‌లో శవం.. ఆలస్యంగా నడిచిన రైళ్లు
IPL Foreign Players: ఐపిఎల్ మళ్లీ ప్రారంభం?.. విదేశీ ప్లేయర్లకు బిసిసిఐ సూచన
IAF Officer Shivangi Singh: పాక్ చెరలో ఇండియన్ మహిళా పైలట్.. నిజమేనా?
Operation Sindoor Pakistan: 400 టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు.. ఆ స్థావరాలను ధ్వంసం చేశాం.. కల్నల్ సోఫియా ఖురేషి

Operation Sindoor Pakistan: 400 టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు.. ఆ స్థావరాలను ధ్వంసం చేశాం.. కల్నల్ సోఫియా ఖురేషి

Operation Sindoor Press Conference| భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్‌ సిందూర్‌”పై అధికారిక ప్రకటనలు చేసింది. రక్షణ శాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి యుద్ధ పరిస్థితుల గురించి వివరాలు వెల్లడించారు. కల్నల్‌ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. భారత్ సరిహద్దుల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ రెచ్చగొట్టే‌ చర్యలకు పాల్పడుతోందని, దాడుల ద్వారా […]

Big Stories

Advertisement
×