E-Paper
Advertisement

Wanaparthy: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Wanaparthy: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
Advertisement

Wanaparthy: వివాహేతర బంధం.. ఒక హత్యకు కారణమైంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. ఈ దారుణమైన ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య నాగమణి, ఆమె ప్రియుడు నందిమల శ్రీకాంత్ కలిసి భర్త కురుమూర్తిని హత్య చేశారు. అక్టోబర్ 28 న నాగమణి , శ్రీకాంత్ కలిసి.. కుట్ర పన్ని కురుమూర్తిని చంపారు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకొని వెళ్లి శ్రీశైలం డ్యాం దగ్గర పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు .. నాగమణి , శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×