E-Paper
Advertisement

Srikakulam: కాశీబుగ్గ గుడిలో తొక్కిసలాట.. రైలింగ్ కూలి స్పాట్‌లోనే 7 మంది..

Srikakulam: కాశీబుగ్గ గుడిలో తొక్కిసలాట.. రైలింగ్ కూలి స్పాట్‌లోనే 7 మంది..
Advertisement

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 7 మంది భక్తులు మృతి చెందినట్టు సమాచారం. ఏకాదశి సందర్బంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ఇంత సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేయలేకపోయారు. ఊహించని సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కసారిగా భక్తులు ముందుకు తోసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా రెయిలింగ్ ఊడిపోవడంతో అక్కడున్న వారంతా కింద పడిపోయారు. ఒకరిమీద ఒకరు పడటంతో ఊపిరి ఆడక మహిళా భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు, ఒక చిన్నారి మృతి చెందినట్టు సమాచారం. మరి కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×