E-Paper
Advertisement

Srikakulam: రాత్రి మెుత్తం నా కొడుకును కొట్టి చంపేశారు! సృజన్ తండ్రి సంచలన నిజాలు

Srikakulam: రాత్రి మెుత్తం నా కొడుకును కొట్టి చంపేశారు! సృజన్ తండ్రి సంచలన నిజాలు
Advertisement

Srikakulam:  శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి సృజన్ ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని.. తన కొడుకుని పథకం ప్రకారమే గదికి పిలిచి ఎనిమిది మంది దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది సీనియర్స్ రాత్రి 11 గంటల నుంచి మూడు గంటల వరకు చిత్రహింసలు పెట్టడం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. 8 మందిని ఉరితీయాల్సిందేనని సృజన్ తల్లి డిమాండ్ చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×