E-Paper
Advertisement

SP Balu: రవీంద్రభారతిలో SP బాలు విగ్రహావిష్కరణ..

SP Balu: రవీంద్రభారతిలో SP బాలు విగ్రహావిష్కరణ..
Advertisement

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) కాంస్య విగ్రహాన్ని సోమవారం ఘనంగా ఆవిష్కరించారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. గాయని ఎస్పీ శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్‌ సహా పలువురు సినీ, సంగీత ప్రముఖులు పాల్గొన్నారు. బాలుపై తమ అభిమానాన్ని చాటుకుంటూ..  విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 50 మందితో సంగీత విభావరిని కూడా నిర్వహించనున్నారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×