E-Paper
Advertisement

Ramanthapur: కేసీఆర్ నగర్‌లో విషాదం.. నీటి సంపులో పడి మహిళ మృతి

Ramanthapur: కేసీఆర్ నగర్‌లో విషాదం.. నీటి సంపులో పడి మహిళ మృతి
Advertisement

Ramanthapur:  రామంతపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు భారతీ అనే మహిళ నీటి సంపులో పడి మృతి చెందింది. ఉదయం 5.30 గంటల సమయంలో ట్యాప్ ఆఫ్ చేస్తున్న క్రమంలో నీటి సంపులో పడినట్లు సమాచారం. మృతురాలు భారతి శ్రీకాకుళం వాసిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్నిబయటకు తీసి గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×