E-Paper
Advertisement

Panchayat Elections: కుటుంబంలో కొట్లాట.. తండ్రిపై కొడుకు నామినేషన్

Panchayat Elections: కుటుంబంలో కొట్లాట.. తండ్రిపై కొడుకు నామినేషన్
Advertisement

Panchayat Elections: పంచాయతీ ఎన్నిక.. ఓ కుటుంబం మధ్య చిచ్చురేపింది. మెదక్ జిల్లా శంషారెడ్డిపల్లిలో ఘటన వెలుగులోకి వచ్చింది. శంషారెడ్డిపల్లి గ్రామం ఎస్టీ రిజర్వ్ కావడంతో, తొలుత తండ్రి గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా చివరి క్షణంలో నామినేషన్ వేయడానికి గణేష్ కొడుకు వినోద్ సిద్ధమయ్యాడు. అయితే నామినేషన్ వేయకుండా ఏకగ్రీవం చేసుకుందామని గ్రామస్తులు చెప్పారు. సర్దిచెబుతున్నా వినకుండా MPDO ఆఫీసుకు చేరుకున్నాడు వినోద్. అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట.. ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తీవ్ర ఆవేదనతో వినోద్ నామినేషన్ పత్రాలు చింపేసి వెళ్లిపోయాడు. అయితే అక్కడున్న పోలీసులు మాత్రం నామినేషన్ వేయడానికి వచ్చిన వినోద్‌ను అడ్డుకున్నా చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×