E-Paper
Advertisement

Road Accident: కారు- లారీ ఢీ.. ముగ్గురికి సీరియస్!

Road Accident: కారు- లారీ ఢీ.. ముగ్గురికి సీరియస్!
Advertisement

Road Accident: నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్- శ్రీశైలం హైవేపై .. అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారం ప్రకారం.. హాజీపూర్ వద్ద ఒక్కసారిగా పక్క దారి నుంచి లారీ రావడంతో కారు కంట్రోల్ అవకపోవడంతో ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కల్వకుర్తి హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. కారు రూఫ్ పూర్తిగా ఊడిపోయింది. స్థానికుల ఫిర్యాదు తో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×