E-Paper
Advertisement

Bus Accident: కర్నూలులో మరో ప్రమాదం.. లారీ బస్సు ఢీకొని..

Bus Accident: కర్నూలులో మరో ప్రమాదం.. లారీ బస్సు ఢీకొని..
Advertisement

Bus Accident: కర్నూల్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బనగానపల్లెకి చెందిన పల్లెవెలుగు బస్సు తాడిపత్రికి వైపుగా వెళ్తుంది. నంద్యాల అవుకు రిజర్వాయర్ సమీపంలో వేగంగా వస్తున్న ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు మధ్య భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. సహాయ చర్యలు చేపట్టి బాధితులను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం లో ఒకరు మ‌ృతి చెందగా , ఏడుగురుకి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. మలుపు ఉన్న ప్రాంతంలో లారీ అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×