E-Paper
Advertisement

Robbery: ఒకేసారి ఆరు ఇళ్లల్లో చోరీలు.. ఖమ్మంలో రెచ్చిపోయిన దొంగలు

Robbery: ఒకేసారి ఆరు ఇళ్లల్లో చోరీలు.. ఖమ్మంలో రెచ్చిపోయిన దొంగలు
Advertisement

Khammam: ఖమ్మంలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. ఏకంగా ఒకే రోజులో 6 ఇళ్లలో చోరీలకు పాల్పడటం.. స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఇంటి తాళాలను పగలకొట్టి విలువైన బంగారం, వెండి, నగదు మరికొన్ని ఇతర వస్తువులను ఎత్తుకొని పోతున్నారు. వైఎస్ఆర్ కాలనీలో అర్ధరాత్రి దొంగల ముఠా హల్ చల్ చేసింది. దొంగలంతా ఒకే సమయంలో పలు ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. తాళాలు పగలగొట్టి.. ఇళ్లలోకి చొరబడి విలువైన బంగారం, నగదును దొంగిలించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ , ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×