E-Paper
Advertisement

Karimnagar: తండ్రి కాదు రాక్షసుడు, కొడుకు, కూతురును దారుణంగా చంపి..

Karimnagar: తండ్రి కాదు రాక్షసుడు, కొడుకు, కూతురును దారుణంగా చంపి..
Advertisement

Karimnagar:  కరీంనగర్ జిల్లా వివిలాల పల్లిలో దారుణం చోటుచేసుకుంది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు , కూతురును గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు తండ్రి. అనంతరం ఘటనాస్థలి నుండి పరారయ్యాడు. తల్లి పని మీద బయటకు వెళ్లి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కూతురు అర్చన( 15) మృతి చెందగా… కొడుకు ఆశ్రిత్(17) పరిస్థితి విషమంగా ఉంది. మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘూతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×