E-Paper
Advertisement

Crime News: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి.. కామారెడ్డిలో దారుణ ఘటన

Crime News: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి.. కామారెడ్డిలో దారుణ ఘటన
Advertisement

Advertisement

Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నరసన్నపల్లికి చెందిన మహేష్(28) తనకు పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురయ్యాడు. దీంతో చాలాసార్లు చనిపోవడానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు మందలించినా వినేవాడు కాదు. తీవ్ర మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×