E-Paper
Advertisement

Road Incident: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనం బోల్తా

Road Incident: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనం బోల్తా
Advertisement

Gadwal: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్వాలపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం ఎదురుగా ఉన్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో డీసీఎంలో 100 మంది ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరి కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు 108 ని సంప్రదించగా ఘటన స్థలికి చేరుకొని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×