E-Paper
Advertisement

Jogulamba Gadwal: గద్వాల్‌లో కత్తిపోట్ల కలకలం..

Jogulamba Gadwal: గద్వాల్‌లో కత్తిపోట్ల కలకలం..
Advertisement

Jogulamba Gadwal:  జోగులాంబ గద్వాలలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పట్టణంలోని కృష్ణవేణి చౌక్ వద్ద వంశీ ఫోటో స్టూడియో సమీపంలో స్నేహితుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో వంశీ, అరవింద్, వసంత్‌ల మధ్య మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×