E-Paper
Advertisement

Robbery: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్.. కొంపల్లిలో మూడు ఇళ్లల్లోకి చొరబడి..

Robbery: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్.. కొంపల్లిలో మూడు ఇళ్లల్లోకి చొరబడి..
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కొంపల్లిలో దేవేందర్ కాలనీలో.. దొంగలు రెండు ఇళ్లలోకి చొరబడ్డారు. ఇల్లంతా గాలించినప్పటికీ వారికి ఏమీ దొరకలేదు. తర్వాత ఆనందరావు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కిలో వెండి, 12 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో తాము ఇంట్లో లేమని, అంత్యక్రియలకు వెళ్లామని ఆనందరావు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దొంగల కోసం గాలిస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×