E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ఆడ దొంగలు.. అర్ధరాత్రి ఆటోలో వచ్చి మరీ చోరీలు

Hyderabad: హైదరాబాద్‌లో ఆడ దొంగలు.. అర్ధరాత్రి ఆటోలో వచ్చి మరీ చోరీలు
Advertisement

Hyderabad: హైదరాబాద్ సిటీలో కొత్త దొంగల బ్యాచ్ కలకలం రేపుతుంది. కొత్తగా ఆటోలో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు మహిళా దొంగల బ్యాచ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ..దొంగతనానికి ప్రయత్నించారు.. ఐదుగురు మహిళా దొంగల బ్యాచ్. ఓ ఆటోలో వచ్చి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. అక్కడ ఏమీ దొరకకపోవడంతో మరో ఇంట్లోకి దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇంటి యజమాని సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల సీసీటీవీ రికార్డ్‌ను పరిశీలించారు. ఆటో నెంబర్ ఆధారంతో దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×